Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    New twist in cash for vote case

    ఆంధ్ర, తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన 'ఓటుకు నోటు కేసు'లో మరో ట్విస్ట్ వచ్చి చేరింది. ఈ కేసు దర్యాప్తు లో తెలంగాణ ఏసీబీ మరో అడుగువేసింది. చిత్తూరు మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాసుల నాయుడుకి నోటీసులు జారీచేసింది. ఐపీసీ 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు.


    ఈనెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని సూచించారు. కర్నాటక రాజధాని బెంగళూరులో ఉన్న శ్రీనివాసులు నాయుడు నివాసానికి వెళ్లి టీ ఏసీబీ అధికారులు వెళ్లి నోటీసులు అందజేశారు.  ప్రస్తుతం శ్రీనివాసులనాయుడు న్యూజిలాండ్ లో ఉన్నారు. శ్రీనివాసుల నాయుడుతో పాటు మరో ఇద్దరికి కూడా ఏసీబీ నోటీసులిచ్చింది. చైతన్య, విష్ణు అనే మరో ఇద్దరు వ్యాపారులకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: New twist in cash for vote case Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top