Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    అమరావతి నిర్మాణానికి బంగారు నగలు విరాళమిచ్చిన సింగపూర్ ఎన్ఆర్ఐ


    నవ్యాంధ్ర రాజధాని అమరావతీ నగర నిర్మాణానికి ఎన్నారై శ్రీలక్ష్మి తన నగలను విరాళంగా సమర్పించారు. రాజధాని నిర్మాణం కోసం ఏపీకి సహకరిస్తున్న సింగపూర్దేశమే శ్రీలక్ష్మి ప్రస్తుత నివాసం కావడం విశేషం. గురువారం ఆమె సీఎం చంద్రబాబును రాజమండ్రిలో కలిసి ప్రపంచం గర్వించదగిన స్థాయిలో రాజధాని నిర్మాణం జరగాలని కోరారు. రాజధాని నిర్మాణంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని సందర్భంగా శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. అంధ్రప్రదేశ్కు చెందిన వారు చాలమంది విదేశాల్లో స్థిరపడి వ్యాపారాల్లో రాణిస్తున్నారని... వారందరకి ఇప్పుడు తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: అమరావతి నిర్మాణానికి బంగారు నగలు విరాళమిచ్చిన సింగపూర్ ఎన్ఆర్ఐ Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top